త్వరలోనే ఇండియా కి రానున్న మోటోరోలా ఎడ్జ్+

కొన్ని రోజుల క్రితం మోటోరోలా కంపెనీ గ్లోబల్ గా ఎడ్జ్ మరియు ఎడ్జ్ + మొబైల్స్ ను విడుదల చేసిన సంగతి మనకి తెల్సిందే. ఇప్పడు మోటోరోలా ఎడ్జ్+ మొబైల్ ను త్వరలోనే ఇండియా లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మోటరోలా ఇండియా హెడ్ ప్రశాంత్ మని తన ట్వీటర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

ఇంకా మోటోరోలా ఎడ్జ్+ మోటోరోలా నుండి చాలా రోజుల తర్వాత వస్తున్నా ఫ్లాగ్ షిప్ మొబైల్ మరియు 108ఎంపీ కెమెరా తో వస్తున్నా మొదటి మోటోరోలా మొబైల్ కూడా ఇదే.

మోటోరోలా ఎడ్జ్+ స్పెసిఫికేషన్స్:

ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 865
GPU అడ్రెనో 650
డిస్ప్లే 6.7ఇంచ్ ఫుల్ HD+ 90డిగ్రీ  కర్వ్డ్ OLED డిస్ప్లే,HDR10+
రిఫ్రెష్ రేట్ 90Hz
బ్యాక్ కెమెరా 108ఎంపీ మెయిన్ కెమెరా
16ఎంపీ 117డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా
8ఎంపీ టెలి ఫోటో లెన్స్
ఫ్రంట్ కెమెరా 25ఎంపీ పంచ్ హోల్ కెమెరా
కనెక్టివిటీ 5G SA/NSA డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 , బ్లూ టూత్ 5.1, NFC, USB టైపు -C
ఓస్ ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ 5000mAh బ్యాటరీ,18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 15W వైర్ లెస్ మరియు 5W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్
కలర్స్  థండర్ గ్రే స్మోకీ సాంగ్రియా
ధర  US $999 (Rs.76,445 దాదాపుగా)

Comments